Thursday, 15 January 2026 06:58:02 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు

Date : 28 December 2025 09:46 AM Views : 58

జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : వరంగల్‍ మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ భూములను శనివారం ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్‍ ఇండియా(ఏఏఐ) అధికారులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‍పోర్ట్​ పునర్నిర్మాణం చేపట్టడంలో భాగంగా ఇప్పటికే రైతుల నుంచి 253 ఎకరాల భూములను సేకరించింది. దీని కోసం రూ.295 కోట్లు కేటాయించింది. ఒక్కో ఎకరానికి రూ.కోటి 20 లక్షల పరిహారం చెల్లించింది. మొత్తంగా ఏడాది సమయంలోనే భూసేకరణ పూర్తయింది. ఏఏఐ అధికారులకు భూములకు సంబంధించిన పత్రాలు అందించాల్సి ఉంది. దీంతో శనివారం ఏఏఐ హైదరాబాద్‍ జనరల్‍ మేనేజర్‍ బీవీ రావు బృందం మొదట వరంగల్‍ కలెక్టరేట్‍ చేరుకుని అధికారులతో సమావేశమైంది. అనంతరం వరంగల్‍ ఆర్డీవో సుమ, ఖిలా వరంగల్‍ తహసీల్దార్‍ ఇక్బాల్‍, ఆర్‍అండ్‍బీ జిల్లా అధికారి రాజేందర్‍తో కలిసి మామునూర్‍ ఎయిర్‍పోర్ట్​ భూముల సరిహద్దులను పరిశీలించారు. త్వరలోనే భూబదాలయింపు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :