Thursday, 15 January 2026 08:20:54 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం..

లారీ డ్రైవర్‎ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చిన దుండగులు

Date : 16 December 2025 10:36 PM Views : 63

జై భీమ్ టీవీ - తెలంగాణ / నిజామాబాద్ జిల్లా : హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. ఇందల్వాయి మండలం దేవి తాండ సమీపంలోని నేషనల్ హైవే–44 పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సల్మాన్‌ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గన్‌తో కాల్చారు గుర్తు తెలియని దుండగులు. పెట్రోల్ బంక్‌లో సల్మాన్ లారీ నిలిపి ఉంచగా వేరే లారీలో వచ్చి కాల్పులు జరిపారు ముగ్గురు దుండగులు. దీంతో డ్రైవర్ సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అదే లారీలో చంద్రయాన్ పల్లి వరకు వెళ్లి ఓ దాబా దగ్గర లారీ వదిలి అడవిలోకి పరారయ్యారు దుండగులు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సల్మాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో నేషనల్ హైవే–44పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :