మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరారు. ఇవాళ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చ
కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు
ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు బ
ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ శ్రీశైలం, జగ్గయ్యపేట, పాలకొండ నియోజకవర్గాల్లో బస్స
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన ప్రక్రియను వాయిదా వేసింది. నవంబర్ 27వ తేదీ నుంచి కులగణన సర్వే చే
తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని చోళపురంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.. కేశవమూర్తి అనే సిద్దవైద్యుడు దశాబ్దం నుంచి సిద్ధ
ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభు
నవంబర్ 25 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉద్భవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభా
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఆసక్తిచూపిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల న
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్లో మంత్రులు,
జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కిరాక్ ఆర్పీ టెంపుల్ సిటీలో రెస్టారెంట్ ప్రారంభించాడు. నెల్లూరు పెద్దారెడ
ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం అసాధ్యం అంటున్నారు ఏపీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాము అధికారం
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఓ వ్యక్తి కొండమీద చిక్కుకుపోవడం కలకలం రేపింది. మడకశిర కొండ పైకి వెళ్లిన వ్యక్తి అక్క
తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ప్రతి ఏటా సంక్రాంతికి చిన్న, పెద్ద, ఊరు వాడ అంతా ఏకమై పల్లెల్లో సందడి వాతావరణ
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కాస్త సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్నీ హామీలకు పదును పెడుతున్నారు. ఎన్నికలను ప్రభావితం చే
తెలుగుదేశం-జనసేన పార్టీలు ఎట్టకేలకు ఉమ్మడి ఆందోళనలకు సిద్ధమయ్యాయి. పొత్తు ప్రకటన చేసిన సుమారు రెండు నెలల తర్వాత ఉమ్మడి క
కుల గణన ప్రక్రియలో భాగంగా బీసీ సంక్షేమ శాఖ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. కుల సంఘాలు, బ
మాంసం తిని ఎముకలు మెడలో వేసుకోవడం అంటే ఇదేనేమో. ఓ వేటగాడు వన్యప్రాణిని వేటాడి.. ఆపై వేటాడిన దృశ్యాలను తన సెల్ ఫోన్లో చిత్ర
విజయవాడ, నవంబర్ 17: కృష్ణా జిల్లా కైకాల దుర్గా ప్రకాష్ దంపతులకు మూడేళ్ల క్రితం కొడుకు పుట్టాడు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చ
ఏపీలోని మూడు ప్రాంతాల నుంచి మొదలైన సామాజిక సాధికార బస్సు యాత్రల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు వైసీపీ ప్రజాప్
తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా అదే స్థాయిల
ఏపీ గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని
సాధారణ మరియు స్లీపర్ తరగతి ప్రయాణీకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధిని నమోదుచేసిన దక్షిణ మధ్య రైల్వే వివిధ వర్గాల ప్రయాణికులకు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడింది. ఇది తీవ్రవాయుగుండంగా మారి, ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తోంది. గంటకు 18 క
గ్రామ సింహాల దెబ్బకు ఆ పట్టణ వాసులు విలవిలలాడుతున్నారు. కుక్కల్ని చూసినా , కనిపించినా అమ్మో .. అంటూ పరుగులు తీస్తున్నారు. స్
నేటి ప్రపంచంలో వైద్యం దొరకక ఎంతో మంది ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా అనారోగ్యంతో ఇబ్బంది పడితే.. ఎటువంటి ఆ
మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పంచాయితీ షురూ అయ్యింది. టీడీపీ, వైసీపీ మధ్య ఈసారి పాల దందా వ్యవహారం బజారుకెక్కింది. రాష్ట్ర
ఐదుగురు కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఓ గిరిజనుడి ఇంటి కరెంట్ బిల్లు వాళ్లకు షాకిచ్చింది.. రెండు గదుల ఆ ఇంటిలో రెండు విద్యుత
శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటిస్తారు. పుట్టపర్తిలో వైసీపీ నిర్వ నిర్వహించే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా
కొత్తిమీర ఆకు లేనిదే ఏ వంటకు రుచి రాదు. అన్ని వంటల్లో తప్పనిసరిగా కొత్తిమీర ఉండాల్సిందే.. అందుకే కొత్తిమీరకు మార్కెట్లో డ
శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. భక్తుల
నల్లమల అడవి ప్రాంతంలో యధేచ్చగా వన్య ప్రాణి వేట కొనసాగుతుంది. అటవీ శాఖ పోలీసులు వేటగాళ్ల నుంచి నాటు తుపాకులు స్వాధీనం చేసు
ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా, వలస పక్షులతో పర్యాటకులను అలరిస్తూ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉన్
చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి 9 ఏళ్లపాటు సేవలు అందించిన పోలీస్ శునకం జెస్సీ మృతి చెందింది. జిల్లా ఎస్సీ రిషాంత్
విజయనగరం రైలు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. 100 మందికి ప
విజయనగరం జిల్లాల్లో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖపట్నం నుంచి పలా
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీ
విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్నాయి. రాయగాడ ప్యాసింజర్ను వెనుక నుంచి పలాస రైలు
ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. సుమారు 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమా
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, విపక్ష బీజేపీ మధ్య లిక్కర్ గొడవ ఫీక్ స్టేజ్కు చేరుతోంది. ఏపీలో విచ్చలవిడిగా మద్యం అమ్మ
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు అంటేనే పేరుకు తగ్గట్టుగా ఆయన నిర్ణయాలు సంచలనాత్మకంగా, ఆచరణయోగ్
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా నిత్యం భక్తులతో కిటికిటలాడే తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 7.05 గంటలకే మూసి వేయాల్సి వచ్చింద
దేశ చరిత్రలో సామాజిక న్యాయం అనే మాటకు సార్థకత చేకూర్చిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు వైసీపీ నేతలు. అన్ని వర్గాలకూ పెద్దపీట వే
నిన్న అడుగుజాడలు.. నేడు చావుకేకలు.. ప్రకాశంజిల్లా అర్ధవీడు గ్రామాల్లో హడలెత్తిస్తున్న పెద్దపులి.. ఎప్పుడు వస్తుందో, ఎలా వస
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి.. రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైల్లో తన భద్రత, ఆర
అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే కేతిరెడ్ది పెద్దారెడ్డి మధ్య మాటలయుద్ధం మరోసారి మొదలైంది. విమర్శలు, ప్రతివిమ
ఆంధ్రప్రదేశ్ లో గత ఆరు నెలలుగా నకిలీ ఓట్ల పంచాయతీ నడుస్తోంది..అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ
తిరుపతిలో మళ్లీ పులి, ఎలుగుబంటి కలకలం రేపింది. అక్టోబర్ 24, 25వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచార
విశాఖలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇప్పుడు వాహనదారులను వణికిస్తోంది. సిగ్నల్స్ బెడద లేకుండా నేరుగా వెళ్ళేందుకు ఆ ఫ్లైఓవర్న
దక్షిణకాశీగా రాహుకేతు క్షేత్రంగా విరాజుల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం లో గ్రహణ సమయం ఎంతో ముఖ్యమైంది. అందుకే గ్రహణ సమయం
ధరలు పెరుగుతున్నాయి అనే మాట వినగానే సామాన్యుల గుండెలు గుబేల్ మంటున్నాయి. మొన్నటి మొన్న టమాట ధరలు ప్రజలకు చుక్కలు చూపించి
చంద్రబాబు పిటిషన్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్వాష్ పిటిషన్పై తీర్పును ఇంకా రిజర్వులోనే పెట్టింది సుప్రీం. మిగతా కేస
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీ
ఎన్టీఆర్ వారసులు రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి రాజకీయాల్లో చాలా దూకుడుగా కన
బస్సుయాత్రలతో గేరు మార్చి పక్కా ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది వైసీపీ. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి మొదలైన బస్సు యాత్ర
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిక్బళ్లాపూర్ దగ్గర ఓ టాటా సుమో కారు.. ట్యాంకర్ను ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది దుర
ఆరు నెలల్లో ఎన్నికలు జరగునున్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నాలుగున్నరేళ్లలో చేసిన సంక్షేమం-అభివృద్ధి
ఒక్క షేక్హ్యాండ్.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ముఖ్యంగా గుడివాడలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బద్ద శత్రువుల్లాంటి ఆ రెం
నత్తలు. వీటిని రకరకాలుగా వాడుతుంటారు. చైనా వంటి దేశాల్లో తింటారు.. అమెరికాలో వైద్యానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నత్తలను
విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. శనివారం విజయవాడ ఇందిర
తిరుపతి అభివృద్ధికి ఆలయ నిధుల కేటాయించాలన్న టీటీడీ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఇదే విషయంపై గత కొంతకాలంగా బ
ఎన్నికల కోసం వచ్చే మూడు నెలల పాటు ప్రజల్లో ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో 3,220 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం (అక్టోబరు 20) నోటిఫికేషన్ విడు
బాహ్య ప్రపంచానికి ఆ గ్రామం చాలా దూరం. మౌలిక సదుపాయాలకు, కనీస వసతులకు కూడా అంతేదూరం. వీరి అలవాట్లే కాదు, భాషలో కూడా యాస ఉంటుం
ఇస్రో తొలిసారిగా మానవ సహిత ప్రయోగానికి ఇప్పటికే సిద్ధం అయ్యింది.. ఇప్పటికే చంద్రయాన్ 2 తో ఫుల్ జోష్ లో ఉన్న శాస్త్ర వేత్తలు
అమరావతి, అక్టోబర్ 20: అందరి కళ్లూ అటు వైపే. ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది.. క్వాష్ పిటిషన్ కొట్టివేతకు గురవుతుందా.. చంద్
తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చీఫ్ చంద్రబాబుకు మరో సారి ఉరట లభించలేదు. స్కిల్ స్కాం కేసులో రిమాండ్ను నవంబర్ 1వ తేదీ వరకు పొడి
వెంకన్న భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనమన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాక
చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు చంద్రబాబును జైలు నుంచి వి
మీ ఫోన్లో ఓటిపిలు వస్తున్నాయా.. జాగ్రత్త సుమా.. తొందరపడ్డారా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. నీకు ఇంటి స్థలం మంజూరు అయింద
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ వేగంగా ముందుకెళ్తున్నారు.. ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో సుమారు 50 వే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చారు..హైదరాబాద్ నుంచి రోడ
తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వాలు దసరా సెలవుల
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొంతకాలంగా అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. కరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న భూహక్కు-భూరక్ష పథకం మూడోదశను 2024 జనవరి నాటికి పూర్తి చేయాల
డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతంం కొత్త రోడ్లు నిర్మించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వె
విజయవాడ,అక్టోబర్17; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం…రాష్ట్రంలో ఎక్కువమంది వ్యవసాయంపైనే ఆధార
తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబుకు ఇవాళ బిగ్ డేగా కనిపిస్తోంది. క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్ట్ ఇచ్చే తీర్
కడప జిల్లా పుష్పగిరి కొండను జల్లెడ పడుతున్నారు ప్రజలు. వజ్రాల వేటను జోరుగా సాగిస్తున్నారు. కొత్తగా కనిపించిన ప్రతిరాయిని
బ్రతుకుతెరువు కోసం గత కొన్నేళ్లుగా ఒక రోడ్డు ప్రక్కన చిన్న కల్లు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. దుకాణంలో తన భార
ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూములను కబ్జా చేస్తున్న భూ కుంభకోణం కేసుల్లో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై తుది రాత పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 31,193 మంది అభ్యర్థ
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కే
బడిఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలి.. పదో తరగతి తర్వాత కూడా చదువు మానేయకూడదు.. అంతేకాదు టెన్త్ ఫెయిలైనా స్కూళ్లోనే
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఐటీ సెజ్ హిల్ నెంబర్ 2లోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని,
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే తమ లక్ష్యమని తెలుగుదేశం, జనసేన పార్టీలు పదేపదే చెవుతు
మేం తప్పు చేయమని మీకు తెలుసు. మేం తలవంచమనీ మీకు తెలుసు.. మమ్మాపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు… అనిపించింది అందాం, అనుకున్న
ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలో ముందుండేది కార్యకర్తలే.. అలాగే అధినేత నిర్ణయం ఏదైనా బలంగా ముందుకు తీసుకెళ్లేది కార్య
చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. చంద్ర
నేటి నుంచి దేశ వ్యాప్తంగా శక్తిని అమ్మవారి రూపంలో కొలిచే నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ క్షే
గుంటూరు అట్టహాసంగా నిర్మించిన శిల్పారామాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. శిల్పారామం అందుబాటులోకి రావడంతో గుంటూరు మరింత
తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలమో…లేదా వారి జాతక ఫలమో తెలియదు గానీ కొందరు చావు అంచువరకు వెళ్లి బయట పడుతూ ఉంటారు. చివరి క్షణం
ప్రకాశం జిల్లా, అక్టోబర్ 14: పెళ్లి కావాలి… నాకు పెళ్లి కావాలి… అంటూ ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఓ చిన్నారి వీడియో
కుక్కలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటుంటారు కొందరు. వాటిని కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. ఎంతో ఆప్యాయంగా పెంచుతారు. వాటి
చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. కెమెరామెన్ గంగతో రాం
విశాఖపట్నం లో సీఎం క్యాంప్ కార్యాలయం,ప్రభుత్వ శాఖల ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుంది.ఇప్పటికే గత మూడు రోజుల్లో
అదొక ప్రభుత్వ కార్యాలయం.. కానీ అక్కడ అధికారుల కంటే ప్రైవేట్ వ్యక్తులే చాలా యాక్టివ్ అట..! వాళ్ల చుట్టూనే వ్యవహారాలన్ని సాగి
ఎక్కడైనా పేకాట, మట్కా నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవడం చూశాం. కానీ అనంతపురం జిల్లా ఎస్పీ ఏకంగా పోలీసులు పైనే చర్యలు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోతైన విచారణ కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఏ
సినీ ఫక్కీలో చిన్నారుల కిడ్నాప్ స్థానికంగా కలకలం సృష్టించింది. రెక్కి నిర్వహించిన కిడ్నాపర్లు అదును చూసి ముగ్గురు చిన్
చంద్రబాబు హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ వివరించారు. చంద్రబాబు హెల్త్ ఇష్యూస్పై ఎ
'ఈశ్వరా పవనేశ్వరా.. పవరేశ్వరా' అంటూ పవన్ గురించి ఆడియో ఫంక్షన్లలో బండ్లన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఈ నేపథ
అంగళ్లు కేసులో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ చ
డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. జైలు సూపరింటెండెంట్ అనుమతితో ఈ పరీక్షలు ని
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు న
చంద్రబాబును అరెస్ట్ చేసిన నాటి నుంచి ఏపీ వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. ఇక చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ ఐటీ ఉద్య
సైబర్ నేరగాళ్ళు ఎంత మందికి, ఎన్ని రకాలుగా కుచ్చు టోపీ పెట్టినా పబ్లిక్లో ఏ మాత్రం మార్పు రావటం లేదు. సైబర్ దందా ఈ పేరు తెల
భక్తుల కానుకలతో వచ్చిన హుండీ నిధుల్ని కార్పొరేషన్కు ఎలా ఖర్చు చేస్తారు.. టీటీడీ నిధులను హారతి కర్పూరంలా కరిగించే ప్రయత్
ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతుంది. గడిచిన నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల నీరాజనాల కోసం ఏదో ఒక సం
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ విచారణ ముగిసింది. రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు లోకేష్. ఉదయం 10 గంటలకు
పనులు వేగంగా పూర్తయ్యాయ్.. ముహూర్తం కూడా ఖరారైంది.. ఇంకేముంది.. విశాఖకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మార్పునకు వేగంగ
విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ను విశాఖకు షిఫ్ట్ చేస్తున్నారు. ఈ నెల 24న
పిల్లలకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పవలసిన ఓ అధ్యాపకుడు తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. 33 రోజు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్ట్, జైలుకు వెళ్లిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో సీఐడీ ఎదుట నారా లోకేష్ రెండో రోజు విచారణకు హాజరవుతున్నారు.నిన్న మొదటి
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ దందాకు చెక్ పెట్టింది టీటీడీ. తిరుమలలో భక్తుల ఆకలి, ఆహార అవసరాలు ఆసరాగా ప్
ఓ వైపు తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది.. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పొత్తులపై ఎన్నికల్లో పోటీ చేసే ఎత్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాలపై సీఐడి ముందు విచారణకు హాజరవుతున్నారు నారా లోకేష్. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార
అల్లూరి జిల్లా ఏజెన్సీలో బావిలో పడి విలవిలాడుతున్న మూగజీవాలను రక్షించారు స్థానికులు. రెండు గంటల పాటు శ్రమించి రెండు ఆవుల
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆందోళనలతో మరింత ఆసక్తికరంగా మారాయి. కానీ ఇలాం
ఏపిలోని తుని నుండి.... తమిళనాడులోని చెన్నై వరకూ బైక్ పై ప్రయాణం... ఆ దంపతులిద్దరికీ అలవాటే...గతంలోనూ ఇలాంటి లాంగ్ డ్రైవ్ లకు వె
టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన
Chandrababu Naidu Arrest: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఇటు తెలుగు రాష్ట్రాలతోపాటు.. జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. స
తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నేత బండారు సత్యనారాయణపై మరోసారి ఏప
పాలేరు నుండి షర్మిల పోటీకి సిద్దం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన షర్మిల. కాంగ్రెస్ పార్టీత
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడిన పవన్.. మ
సత్యమేవ జయతే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీకి అండగా నిలిచారన్నారు లోకేష్. వైసీపీ వైఖరిని నిరసనగా కాంతితో క్రాం
ఏపీ సీఎం జగన్ హస్తినలో రెండో రోజు బిజీ బిజీగా గడిపారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్
ఆంధ్రప్రదేశ్ ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్టికెట్లను ఏపీ పోలీసు నియామక మండలి విడుదల చేసింది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో నారా లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. అంతకు ముందు విజ
ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సినీ నటి కుష్బూ తీవ్రంగా ఖండించారు. వెంటన
కడప పులివెందుల పట్టణానికి చెందిన టి.వెంకటేశ్వర్(51) 2పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్(రైటర్) విధులు నిర్వహిస్తున్న
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు తీరు ప్రతిఒక్కరినీ విస్తుగొలుపుతోంది. ఇంటర్మీడియట్ 2023 ఫలితాలు వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంత
Lokesh to meet Chandrababu Naidu: స్కిల్ స్కామ్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వ
వారాహి యాత్రలో భాగంగా నేడు కైకలూరులో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వైసీపీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉ
చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యా
Nara Bhuvaneshwari Bus Yatra: నారా లోకేష్ ఢిల్లీలో ఉండటంతో.. నారా భువనేశ్వరి, నారా వారి కోడలు, బాల కృష్ణ కూతురు బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే ఉం
Andhra Pradesh: ఒకప్పపుడు కమలం పొత్తుకోసం.. కమలం ఆశిస్సుల కోసం.. కమలం పెద్దల పిలుపు కోసం.. ఆపార్టీ గుమ్మం బయటే పడిగాపులు కాసిన పార్టీల
Andhra Pradesh: ప్రజా ప్రతినిధులు ప్రజల్లోనే ఉండాలి.. వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోవాలి. అప్పుడే ప్రజలకు మనపై నమ్మకం వ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొత్త లాజిక్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కెయ్యాలంటే తెలుగుదేశం అనుభ
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో సీఈసీ రాజీవ్కుమార్ను కలిశ
మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిక
విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద నిర్మించతలపెట్టిన భోగాపురం ఎయిర్ పోర్ట్ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
శ్రీశైలం : శ్రీశైలం డ్యామ్12వ గేట్వద్ద సోమవారం సాయంత్రం 4.30గంటలకు భారీ శబ్దం వచ్చింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 న
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నెలకుంది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైత
తెలుగు రాజకీయాల్లో కీలయ పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 29వ తేదీ శనివారం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత ప
టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి అరెస్ట్ సంచలనంగా మారింది. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజు
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు. గుడి
ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్ షో కొనసాగుత
ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇ
ఏపీ సీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు అయింది. అనివార్య కారణల వలన జగన్ టూర్ రద్దు అయినట్లుగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి వ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరింత దూకుడు పెంచింది. వైఎస్ వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో బీసీ కుల గణన. మంత్రి వేణుగోపాల్ నేతృత్వంలో త్వరలో కమిటీ. ఇప్పటికే బీసీ గణన చేస్తున్న బీహ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్కుమార్రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు ఆయన సీఎంగా పనిచేశ
అమరావతి: త్వరలో బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి... బీజేపీ జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి... ఎన్నికలు దగ్గర పడ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డ
వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే మళ్లీ విమర్శలు గుప్పిం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాక కోసం బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో తీవ్ర విషాదం నెలకొంది. సభలో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్
గుడివాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. మరోవైపు వంగవీటి మోహన రంగాకి వైసీపీ న
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటు
సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పా
ఏపీ సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు, జనసేనకు మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. రెండు వైపులా ఆరోపణలు, కౌంటర్లు కొనసా
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపింది. నలుగురు వ్యక్తులు కలిసి మహిళకు బలవంతంగా మద్యం తాగించి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి పవన్ కామెంట్స్ తో జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రెండు పార్టీల నేతల
అమరావతి: ఏపీ మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో భేటీ అయిన కేబినెట్.. పలు కీల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. తమ ఖాతాలో క్రిప్టో కమ్యూనిటీకి సంబంధించిన పోస్
ఏపీలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ త్వరలో చేపట్టనున్న యాత్రకు స్పెషల్ వెహికిల్ రెడీ అయ్యింది. ఈ వాహనం వీడియోను పవన్ తన ట్విట్ట
నారా బ్రాహ్మణి..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి నట సింహం బాలకృష్ణ కూతురు, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గ
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం ప్రకటించారు. ఆంధ్రా జేమ్స్ బాండ్గా ఎంతో మంది అభిమానులను సంపాదించ
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు అ
ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ...ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్మోహన్ రెడ్డి
కుట్రలకు సంబంధించి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నార
రాజమహేంద్రవరం స్టేషన్ దగ్గరలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 9 రై
ఏపీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను మంగళగిరి ఇప్పటం వెళ్లకుండా అడ్డుకునేందుకు ప
ట్రిపుల్ ఐటీ డిస్పెన్సరీలో విద్యార్థులకు అరకొర వైద్యంపై అధికారులు సీరియస్ అయ్యారు. విద్యార్థులకు చికిత్స కోసం బయట నుంచి