Thursday, 15 January 2026 08:37:53 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే..

ఉత్తరాంధ్రకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, కీలక ఒప్పందం

Date : 16 December 2025 11:11 PM Views : 37

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం సమీపంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు విశాఖపట్నంలో కార్యక్రమం నిర్వహించారు.. మంత్రి లోకేష్, గోవా గవర్నర్ అశోక్‌ గజపతిరాజు, జీఎంఆర్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు నేతలు పాల్గొన్నారు. జీఎంఆర్‌-మాన్సాస్‌ ఎడ్యు సిటీగా పిలువబడే ఈ ప్రాజెక్టులో జీఎంఆర్‌ గ్రూప్‌, మాన్సాస్‌ ట్రస్ట్‌ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సాగర తీర నగరంలో ఓ వైపు ఐటీ కంపెనీలను తీసుకొస్తూనే.. మిగిలిన రంగాలపై కూడా ఫోకస్ పెట్టింది. తాజాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంలో సరికొత్తగా ఇంటిగ్రేటెడ్‌ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు‌ దిశగా ముందడుగు వేసింది. విశాఖపట్నం-విజయనగరం సరిహద్దులో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి శ్రీకారం చుట్టారు.. ఈ ప్రాజెక్టుకు జీఎంఆర్‌-మాన్సాస్‌ ఎడ్యు సిటీగా పేరు పెట్టారు. ఈ సిటీ ప్రాజెక్టులో గోవా గవర్నర్, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు, జీఎంఆర్‌ గ్రూప్‌ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇవాళ విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, గోవా గవర్నర్ అశోక్‌ గజపతిరాజు, జీఎంఎఆర్ ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

Shiva

Admin

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :