Sunday, 08 September 2024 07:36:52 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

అభిమాని మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య

Date : 20 May 2023 02:20 PM Views : 171

జై భీమ్ టీవీ - సినిమా / : హీరో సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా యూఏస్ టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి తాటికొండ ఐశ్వర్య మరణించిన విషయం తెలిసిందే. ఆమె తమిళ స్టార్ హీరో సూర్యకు చాలా పెద్ద అభిమాని. ఈ విషయం తెసులుకున్న సూర్య.. ఆమె మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐశ్వర్య చిత్ర పటానికి నివాళులు అర్పించి.. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ లేక కూడా రాసాడు. ఈ లేఖలో సూర్య.. "ఐశ్వర్య మృతి తీరని లోటు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. మన జ్ఞాపకాల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటింది" అంటూ ఆమె తల్లిదండ్రులను ఓదార్చాడు సూర్య. ప్రస్తుతం సూర్య రాసిన ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :