Sunday, 08 September 2024 07:37:00 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఈసారి ఊహించని ఎలిమినేషన్

Date : 13 October 2023 01:16 PM Views : 96

జై భీమ్ టీవీ - సినిమా / : నిన్నటి ఎపిసోడ్ తో ఆటగాళ్లు మూడు, పోటుగాళ్ళు మూడు పాయింట్స్ తో సమానంగా ఉన్నారు. ఇక నామినేషన్స్ లో ఈ వారాం ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. శోభా శెట్టి, అమర్ దీప్, యావర్, తేజ, నయని పావని, పూజమూర్తి, అశ్విని నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుందని తెలుస్తోంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళు అంటూ రెండు టీమ్ డివైడ్ చేసి గేమ్స్ అడిస్తున్నాడు బిగ్ బాస్. పాట హౌస్ మేట్స్ ను ఆటగాళ్లుగా అలాగే కొత్త హౌస్ మేట్స్ ను పోటుగాళ్లుగా డివైడ్ చేసి గేమ్స్ అందిస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ తో ఆటగాళ్లు మూడు, పోటుగాళ్ళు మూడు పాయింట్స్ తో సమానంగా ఉన్నారు. ఇక నామినేషన్స్ లో ఈ వారాం ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. శోభా శెట్టి, అమర్ దీప్, యావర్, తేజ, నయని పావని, పూజమూర్తి, అశ్విని నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుందని తెలుస్తోంది. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరు అంటే. బిగ్ బాస్ లో పాత హౌస్ మేట శోభా శెట్టి ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. శోభ శెట్టి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఆమె గేమ్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఆమె ఆట తీరు నచ్చక పోవడంతో ఆమెకు తక్కువ ఓటింగ్ పడిందని తెలుస్తోంది. ఇక మొదటి నుంచి హౌస్ లో ఉన్నవారితో గొడవలు పడుతూ లేనిపోని వాటికి కూడా అరిచి గోల చేస్తుండటంతో ప్రేక్షకులు ఆమె పై విమర్శలు చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా శోభ శెట్టి మరోసారి తన విలనిజం చూపించింది. గేమ్ రాంగ్ గా ఆడుతూ గౌతమ్ తో గొడవ పడింది. ఇది నా స్ట్రాటజీ అంటూ అరిచి గోల చేసింది. ఇక ఈ వారం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు. ఆమెతోపాటు కొత్తగా హౌస్ లోకి వచ్చిన పూజమూర్తి కూడా ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు. అలాగే ఆమె హౌస్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ వారం ఎలిమినేషన్ లో పూజ మూర్తి కూడా డేంజర్ జోన్ లో ఉందని తెలుస్తోంది. కానీ శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు చూడాలి మరి ఏం జరుగుతుందో.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :