Sunday, 08 September 2024 07:30:25 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

సాయంత్రం భగవంత్‌ కేసరి ఈవెంట్.. షారుఖ్ ఖాన్ జవాన్ ఓటీటీ రిలీజ్‌..

Date : 08 October 2023 03:58 PM Views : 93

జై భీమ్ టీవీ - సినిమా / : సీనియర్ నటుడు జగపతి బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. వీనస్‌ మోటర్‌ సైకిల్‌ టూర్స్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో బైక్‌ రైడర్స్‌కు సర్వీసెస్‌ అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ వరంగల్‌లో భగవంత్‌ కేసరి ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరగబోతోంది. బాలీవుడ్ నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌ విలన్‌గా కనిపించబోతున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ జవాన్ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట తన పేరు మీద నడుస్తున్న ట్రస్ట్‌లు, అభిమాన సంఘాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కొంతమంది అభిమానులు ప్రేమ చూపించటం కన్నా తన నుంచి ఏదో ఆశించటం ఎక్కువైపోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. వీనస్‌ మోటర్‌ సైకిల్‌ టూర్స్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో బైక్‌ రైడర్స్‌కు సర్వీసెస్‌ అందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సంస్థ ద్వారా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లే బైకర్స్‌కు కావాల్సిన బైక్స్‌, ఇతర సామాన్లు సమకూర్చటంతో పాటు, అంతర్జాతీయ ట్రావెలర్స్‌కు లీగల్‌ హెల్ప్ కూడా చేయనున్నారు. ఇవాళ వరంగల్‌లో భగవంత్‌ కేసరి ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరగబోతోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎక్స్ క్లూజివ్‌గా టీవీ9లో ఈ వేడుకలు ప్రసారం కానున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌ విలన్‌గా కనిపించబోతున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ జవాన్ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాను నవంబర్‌ 2న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. థియేట్రికల్‌ వర్షన్‌లో లేని కొన్ని సీన్స్‌ ఓటీటీలో యాడ్ చేయబోతున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :