Sunday, 08 September 2024 06:47:39 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

మద్రాస్‌లో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Date : 23 April 2023 01:46 AM Views : 154

జై భీమ్ టీవీ - జాతియం / : ఐఐటీ మద్రాస్ లో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ఓ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. అతని గదిలో తేదీ లేని, సంతకం చేయని ఓ నోట్ ను గుర్తించారు. తనతో మంచిగా మెలిగినందుకు గాను ఆ లేఖలో తోటి విద్యార్థులకు అతను థ్యాంక్స్ తెలిపాడు. విద్యార్థి గది నుండి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మృతి చెందిన విద్యార్థి కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. నిన్న సాయంత్రం సదరు విద్యార్థి ఎంత సేపటికీ తన గది తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థులు ఏదో జరిగిందని అనుమానంతో వార్డెన్ కు సమాచారం అందించారు. వారు కొత్తూర్ పురం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి, తలుపులు తెరిచి చూడగా చనిపోయిన స్థితిలో ఆ విద్యార్థి కనిపించాడు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :