Sunday, 08 September 2024 06:58:57 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఒడిశా రైలు ప్రమాదం... గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేత

Date : 03 June 2023 03:23 PM Views : 169

జై భీమ్ టీవీ - జాతియం / : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 278 మందికి పైగా మరణించారు. వెయ్యి మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వే అధికారులు ఎక్స్ గ్రేషియా అందజేశారు. బాలాసోర్ జిల్లా సోరో పట్టణంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రైల్వే అధికారులు రూ.50,000 ఎక్స్ గ్రేషియా పంపిణీ చేశారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ బాధితులకు జూన్03వ తేదీ శుక్రవారం ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒడిశాలో రైలు ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరికి PMNRF నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని ప్రధాని కార్యాలయం తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్‌లో ప్రకటించారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :