Sunday, 08 September 2024 06:42:19 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

పార్వతీ కుండ్ వద్ద పరమశివుడికి ప్రత్యేక పూజలు.. ఆది కైలాశ్ పర్వతాన్ని దర్శించుకున్న తొలి ప్రధాని మోదీ..

Date : 12 October 2023 02:53 PM Views : 99

జై భీమ్ టీవీ - జాతియం / : ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం ఉత్తరాఖండ్ చేరుకున్నారు. పితౌరాగఢ్‌ జిల్లాలోని పార్వతీ కుండ్ దగ్గర పరమశివుడి దేవాలయాన్ని ప్రధాని సందర్శించారు. స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు. అనంతరం పరమశివుడు కొలువైన ఆది కైలాశ్ పర్వతాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామానికి కూడా వెళ్లారు. ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. పితౌరాగఢ్‌ జిల్లాలోని పార్వతీ కుండ్ దగ్గర పరమశివుడి దేవాలయాన్ని ప్రధాని సందర్శించారు. స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢమరుకం, శంఖానాదాలతో పరమేశ్వరుడిని అర్చించారు. అనంతరం పరమశివుడు కొలువైన ఆది కైలాశ్ పర్వతాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామానికి కూడా వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లో ఒకరోజు పర్యటన నిమిత్తం ఇవాళ పితోర్‌గఢ్ చేరుకున్నారు. అక్కడ కైలాస శిఖరాన్ని దర్శించుకున్న తర్వాత పార్వతి కుండ్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్‌కు చేరుకున్న దేశానికి తొలి ప్రధాని నరేంద్ర మోదీయే కావడం విశేషం. భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉన్న గుంజి గ్రామాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతోనూ సమావేశమయ్యారు. ప్రధానమంత్రి సంప్రదాయ సంగీత వాయిద్యాలను కూడా వాయించారు. గ్రామస్తులు తయారు చేస్తున్న స్థానిక ఉత్పత్తులను ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో రూ.4200 కోట్ల విలువైన పలు అభివృద్ధికార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఉత్తరాఖండ్ పర్యటనలో పార్వతి కుండ్‌లో పూజలు చేసిన ప్రధాని మోదీ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :