Sunday, 08 September 2024 06:49:02 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ప్రియుడితో ఉండగా చూశారని చెల్లెళ్లను చంపేసిన యువతి

Date : 11 October 2023 11:26 AM Views : 102

జై భీమ్ టీవీ - జాతియం / : ఉత్తర్ ప్రదేశ్ - తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో చూశారని, సొంత చెల్లెళ్లనే హత్య చేసిందో యువతి(20). అంజలి అనే యువతి, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రియుడిని పిలిచింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె చెల్లెళ్లు చూశారు. దీంతో వారిద్దరినీ హత్య చేసింది. తొలుత ఎవరో చంపారని అందరికీ చెప్పినా, పోలీసుల విచారణలో నిజాన్ని అంగీకరించింది. మృతుల్లో ఒకరికి ఆరేళ్లు కాగా మరొకరికి నాలుగేళ్లు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :