జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : గుడివాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. మరోవైపు వంగవీటి మోహన రంగాకి వైసీపీ నేత కొడాలి నాని నివాళ్లర్పించారు. వైసీపీ నేతలతో కలిసి వంగవీటి మోహనరంగా కి దండ వేసి,నివాళ్ళర్పించారు కొడాలి నాని.
Admin