Saturday, 18 May 2024 09:22:36 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నలుగురి ప్రాణం తీసిన అక్రమ సంబంధం

Date : 06 October 2023 03:21 PM Views : 96

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : కడప పులివెందుల పట్టణానికి చెందిన టి.వెంకటేశ్వర్(51) 2పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్(రైటర్) విధులు నిర్వహిస్తున్నాడు. వెంకటేశ్వర్ భార్యకి తెలియకుండా రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి తరుచు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. వెంకటేశ్వర్ జూన్ 26వ తేదీన 20 లక్షల విలువ చేసే భూమి రమాదేవి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించాడు. పథకం ప్రకారమే రెండు బాండ్ పేపర్లపై తన మరణాంతరం తన ఆస్థి, పెన్షన్ పథకం, కోరితే తన ఉద్యోగం రమాదేవి కుమారుడికి ఇవ్వాలని రాసి బుధవారం రాత్రి తన భార్య మాధవిని(47), ఇద్దరు కూతుళ్లు లాస్య(19), అభిజ్ఞ(16)లను తుపాకీతో కాల్చి తనను కాల్చుకొని చనిపోయాడు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :