Saturday, 18 May 2024 12:36:41 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

పోలీసు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: సీఎం జగన్‌

Date : 21 October 2023 08:51 AM Views : 74

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విధి నిర్వహణలో అమరులైన పోలీస్‌ సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. శనివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పోలీసు సోదరుల కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. నేరాలు చేస్తున్న వారిని ఎదుర్కొవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. మారుతున్న సవాల్లకు సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలన్నారు. పోలీసు ఉద్యోగమే ఓ సవాల్‌ అని, ప్రతి యేటా అక్టోబర్‌ 21న పోలీసు అమరుల సంస్మరణ దినం జరుపుకొంటున్నామని, గడిచిన 64 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంగళ్లలో ప్రతిపక్ష పార్టీ పోలీసుపై దాడి చేయించిందని, పుంగనూరు అల్లర్లలో ఓ పోలీసు కన్ను కోల్పోయారని అన్నారు. పుంగనూరు అల్లర్లలో 40 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. పుంగనూరులో ప్రతిపక్ష పార్టీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిందన్నారు. కోటి 25 లక్షల మంది అక్కా చెల్లెమ్మల మొబైల్‌ ఫోన్‌లలో దిశ యాప్‌ ఉందన్నారు. న్యాయమూర్తులపై కూడా ట్రోలింగ్‌ చేస్తున్నారని, ట్రోలింగ్‌ చేసే దుష్టశక్తులను ధీటుగా ఎర్కొవాలని సీఎం జగన్‌ సూచించారు. ఒకప్పుడు హోంగార్డు జీతం రూ.12000, ఇప్పుడు రూ.21,300కు చేరిందన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :