జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : నారా బ్రాహ్మణి..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి నట సింహం బాలకృష్ణ కూతురు, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి.. తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇప్పటి వరకు వ్యాపారవేత్తగా రాణించిన ఆమె.. ఇప్పుడు ఓ బైక్ రైడర్గా మారారు. కొండల్లో బైక్ పై రయ్..రయ్ అంటూ దూసుకుపోయారు. లేహ్ నుంచి లడక్ వరకూ బైక్ రైడింగ్ చేసి నారా బ్రాహ్మణి అందరినీ ఆకట్టుకున్నారు
Admin