Saturday, 18 May 2024 09:22:40 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చంద్రబాబుకి ఏమైనా జరిగితే.. మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు

Date : 15 October 2023 08:23 AM Views : 103

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మధ్య జరిగే సన్నివేశాలను ఈ సందర్భంగా మంత్రి కొట్టు గుర్తుచేశారు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడి ఏదైనా జరిగితే దానికి ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌లదే బాధ్యత అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని ఆరోపించారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మధ్య జరిగే సన్నివేశాలను ఈ సందర్భంగా మంత్రి కొట్టు గుర్తుచేశారు. చంద్రబాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం తనకు ఉందన్నారు. ఆనాడు కట్టుకున్న భర్త చంద్రబాబు తన కన్నతండ్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసి.. ఆయన చావుకు కారణమైనా భువనేశ్వరి కనీసం స్పందించలేదన్నారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే లోకేష్, భువనేశ్వరి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :