Saturday, 18 May 2024 10:51:51 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తిరుపతిలోనూ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్.. మంత్రి ఆర్కే రోజా ప్రారంభం

Date : 21 November 2023 09:20 AM Views : 66

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న కిరాక్ ఆర్పీ టెంపుల్ సిటీలో రెస్టారెంట్ ప్రారంభించాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ను మంత్రి రోజా ప్రారంభించారు. కీరాక్ ఆర్పీ రెస్టారెంట్ ఓపెనింగ్ లో సినీ నటి మెహరీన్ సందడి చేసింది. తిరుపతిలో అవుట్ లెట్‌ను మంత్రి ఆర్కే రోజా చేత ప్రారంభించిన కిరాక్ ఆర్పీ త్వరలోనే తిరుపతి, చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఫ్రాంచేజీ లను ఇస్తున్నామన్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా చేపల వంటకాలను అందుబాటులో తెచ్చామన్నారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు విశేష ప్రజాదరణ అందుకుందన్నారు. ఆర్పీ రెస్టారెంట్‌లో కొరమేను, గండి, రవ్వ, సన్న చేపలు, తలకాయ చేపల పులుసు, బొమ్మిడాయల పులుసుతో పాటు.. రాగి సంగటి రుచికరంగా అందిస్తున్నట్లు అవుట్ లెట్ నిర్వహకులు తెలిపారు. కిరాక్ ఆర్పీ కి చెందిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ను తిరుపతి మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డిలతో కలిసి మంత్రి రోజా ప్రారంభించారు. సినీ నటి మెహరీన్ తో కాసేపు సందడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు జబర్దస్త్ ఆర్పీ నెల్లూరు చేపల పులుసును అందుబాటులోకి తీసుకుని వచ్చారన్నారు. తిరుపతిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించిన కిరాక్ ఆర్పీని మంత్రి రోజా అభినందించారు. కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు చేపల పులుసు తినడం లేదని, ఆ తరువాత వచ్చి రుచి చూస్తానన్నారు ఆర్కే రోజా తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :