జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / విజయవాడ : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో బీసీ కుల గణన. మంత్రి వేణుగోపాల్ నేతృత్వంలో త్వరలో కమిటీ. ఇప్పటికే బీసీ గణన చేస్తున్న బీహార్, పంజాబ్, ఒడిశా. ఆ రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్న మంత్రి వేణుగోపాల్ కమిటీ.
Admin