Saturday, 18 May 2024 10:51:47 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టారు: జాయింట్ సీపీ

Date : 14 December 2022 04:55 PM Views : 194

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కాంగ్రెస్ పోస్టులపై కేసులు నమోదయ్యాయని సీసీఎస్ సైబర్ క్రైమ్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ అన్నారు. ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురిని కస్టడీకి తీసుకుని నోటీసులు ఇచ్చామని చెప్పారు. వారి నుంచి పది లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశామన్నారు. టెక్నాలజీ సాయంతో లోకేషన్ ను కనుక్కున్నామని చెప్పారు. ఇన్ని రోజులు రహస్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వెల్లడించారు. ప్రధాని మోడీ వచ్చి కంప్లైంట్ చేయలేరు కదా!: జాయింట్ సీపీ సైబర్ క్రైమ్ పీఎస్ తో పాటు మరో నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని జాయింట్ సీపీ చెప్పారు. ఫిర్యాదుదారుల గురించి మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ వచ్చి స్వయంగా కంప్లైంట్ చేయలేరు కదా ? అని ప్రశ్నించారు. అరెస్టైన ముగ్గురు.. సునీల్ కనుగోలుకు చెందిన మైన్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ ఆఫీస్ ను నడుపుతున్నారని జాయింట్ సీపీ తెలిపారు. లీగల్ గానే నోటీసులు ఇచ్చి రైడ్ చేశామని అన్నారు. మహిళలపైనా కించపరిచేలా పోస్టులు పెట్టారని గుర్తించామని జాయింట్ సీపీ వెల్లడించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :