Saturday, 18 May 2024 10:08:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కేసీఆర్ ఫ్యామిలీని మోడీ టార్గెట్ చేశారు: అస‌దుద్దీన్‌

Date : 11 March 2023 02:20 PM Views : 157

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీని మోడీ స‌ర్కార్ టార్గెట్ చేసిందని ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మార్చిన 11న ఎంపీ అస‌దుద్దీన్ ట్విట్టర్‌లో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దేశంలోని ముస్లింల‌ను ఆర్థికంగా వెలివేయాల‌ని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చిన‌ట్లు అస‌ద్ ఆరోపించారు. ముస్లింల‌ను ఎదుర్కొనేందుకు ప్రజ‌లు త‌మ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాల‌ని పిలుపునిచ్చిన‌ట్లు ఆరోపించారు. మ‌రోవైపు బీజేపీ ప్ర‌భుత్వం నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ విమ‌ర్శించారు. తెలంగాణ స‌మ‌గ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలంగాణ‌ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని క‌క్ష్య సాధింపు ఉద్దేశంతోనే మోడీ స‌ర్కార్ టార్గెట్ చేసిన‌ట్లు ఎంపీ అస‌ద్ ట్వీట్‌లో ఆరోపించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :