Saturday, 18 May 2024 09:42:13 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కాంగ్రెస్లో కోవర్టులు లేరు : జానారెడ్డి

Date : 22 December 2022 05:46 PM Views : 191

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు లేరని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కోవర్టు అనేది అపోహ మాత్రమేనని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. దిగ్విజయ్ సింగ్తో జానారెడ్డి భేటీ అయ్యారు. దిగ్విజయ్ సింగ్ అందరి అభిప్రాయాలు తీసుకున్నారని.. అన్ని వివరాలు ఆయన చెప్తారని తెలిపారు. పార్టీలో ఎటువంటి గందరగోళం లేదని.. రెండు మూడురోజుల్లో అందరూ కలిసిపోతారని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ AICC సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీ పరిస్థితి, కమిటీల నియామకం, అసంతృప్తుల వాదనలు విన్నారు. BRSను ఓడించేందుకు తమ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? పార్టీ బలోపేతం కోసం ఏం చేశారు..ఏం చేయబోతున్నారు..? అంతర్గత సమస్యలపై అభిప్రాయాలు పరిష్కారం కోసం సలహాలు ఏంటనే వాటిపై పలు ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రశ్నలు అడుగుతూనే మరోవైపు నేతలకు డిగ్గీ రాజా క్లాసులు తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయతీ ప్రస్తావనే ఉండొద్దని సూచించినట్లు గాంధీ భవన్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఎవరూ ఏం చేస్తున్నారో హైకమాండ్ అంతా గమనిస్తుందని..ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :