Saturday, 18 May 2024 01:41:57 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మైనర్ బాలికపై అధికార పార్టీ నేత హత్యాచారం.. కేసు నమోదు

Date : 04 May 2023 05:34 PM Views : 150

జై భీమ్ టీవీ - తెలంగాణ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన నేత ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడు. గండిమాసాని పేట్ గ్రామానికి చెందిన 16 ఏండ్ల మైనర్ బాలికపై బీఆర్ఎస్ పార్టీ నేత జగన్ గౌడ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఇటుక బట్టిలోకి పనికి వచ్చిన ఆ బాలికను బలవంతంగా బట్టి వెనుకాలకు తీసుకెళ్లి హత్యాచారనికి ఒడిగట్టాడు నిందితుడు. జగన్ గౌడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పని చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు జగన్ అధికార పార్టీ నేత కావడంతో.. నాయకుల ఒత్తిడి వల్ల అతనిపై ఆలస్యంగా కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు జగన్ గౌడ్ పై ఫోక్సో, ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో కేసు వాపసు తీసుకోవాలని స్థానిక నాయకుల నుండి బెదిరింపులు వస్తున్నాయని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :