జై భీమ్ టీవీ - తెలంగాణ / : బీజేపీ పదాధికారుల సమావేశానికి బీజేపీ సీనియర్లు డుమ్మా జేపీ నడ్డా సమక్షంలో ఘట్కేసర్లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి డుమ్మా. తానూ బీజేపీలో కొనసాగుతానని ప్రకటన చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వరుస సభలకు మాత్రం రాకపోవడంతో పార్టీలో చర్చనీయాంశం అయింది
Admin