జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి. తమకే సీట్లు అనుకున్న సీనియర్లకు తుది జాబితాలో సీట్లు లేకపోవడం.. బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యుల ఆందోళన. తుది జాబితాపై రేవంత్, ఇతర సభ్యుల మధ్య వాగ్వాదం. రేవంత్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, రాహుల్ దగ్గరే తేల్చుకుంటామన్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు
Admin