Wednesday, 15 January 2025 08:40:50 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

రూ.2 వేల నోట్ల రద్దు.. దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర : మంత్రి జగదీష్ రెడ్డి

Date : 20 May 2023 02:26 PM Views : 260

జై భీమ్ టీవీ - తెలంగాణ / : దేశంలో రెండు వేల నోట్ల రద్దు అనేది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో అభివృద్ధిని వెనక్కు తీసుకపోవడమే అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మే 20వ తేదీ శనివారం ఆయన సూర్యపేట జిల్లాలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర జరుగుతుందన్నారాయన. గతంలో నోట్ల రద్దుతో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయో చెప్పలేదని.. ఇది దేశానికి ఉపయోగపడే పని కాదని తెలిపారు. కొందరి ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మోడీ నమ్ముతున్న మత విశ్వాసాలతో ప్రజలను ఆకలితో ఉంచడం కోసం చేస్తున్నా పని అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కొత్త పెట్టుబడిదారులతో మోడీ రహస్య ఎజెండాలో బాగమే రెండు వేల నోట్ల రద్దు అనేది ఆర్ధిక నిపుణుల భావన అని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :