Saturday, 18 May 2024 10:51:48 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రూ.2 వేల నోట్ల రద్దు.. దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర : మంత్రి జగదీష్ రెడ్డి

Date : 20 May 2023 02:26 PM Views : 139

జై భీమ్ టీవీ - తెలంగాణ / : దేశంలో రెండు వేల నోట్ల రద్దు అనేది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో అభివృద్ధిని వెనక్కు తీసుకపోవడమే అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మే 20వ తేదీ శనివారం ఆయన సూర్యపేట జిల్లాలో మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీసే కుట్ర జరుగుతుందన్నారాయన. గతంలో నోట్ల రద్దుతో ఎలాంటి ప్రయోజనాలు జరిగాయో చెప్పలేదని.. ఇది దేశానికి ఉపయోగపడే పని కాదని తెలిపారు. కొందరి ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మోడీ నమ్ముతున్న మత విశ్వాసాలతో ప్రజలను ఆకలితో ఉంచడం కోసం చేస్తున్నా పని అని జగదీష్ రెడ్డి విమర్శించారు. కొత్త పెట్టుబడిదారులతో మోడీ రహస్య ఎజెండాలో బాగమే రెండు వేల నోట్ల రద్దు అనేది ఆర్ధిక నిపుణుల భావన అని మంత్రి జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :