జై భీమ్ టీవీ - తెలంగాణ / నల్లగొండ జిల్లా : చౌటుప్పల్లో అనుకున్నంత మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని, చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చని చెప్పారు
Admin