జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఖమ్మం టేకులపల్లి పాత తాండాకు చెందిన భూక్యా ప్రేమ్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు ప్రవీణ్ (22) పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసాడు. ఆగస్టు 17న స్నేహితుడితో కలిసి ఫ్లెక్స్ కడుతున్న సందర్భంలో 11 కేవీ విద్యుత్ తీగ తగిలి మరణించాడు. తాజాగా ప్రకటించిన పోలీస్ ఫలితాల్లో ప్రవీణ్ ఏఆర్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు.
Admin