Saturday, 18 May 2024 01:42:00 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 200లో సవరణలు చేయాలి : వినోద్

Date : 24 November 2022 06:56 AM Views : 202

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రాజ్యాంగంలోని ఆర్టికల్​ 200లో సవరణలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అయితే ఆజ్ సూన్ ఆజ్ పాసిబుల్ పదాన్ని మార్చేసి విత్ ఇన్ 30 డేస్ గా చేయాలన్నారు. రాష్ట్రాల అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్ణీత గడువులోపు క్లియర్ చేసే పరిస్థితి ఉండాలన్నారు. అందుకే ఆర్టికల్ 200లో సవరణలు చేయాలన్నారు. గవర్నర్ల నిర్వాకం వల్ల దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని లా కమిషన్ చైర్మన్ జస్టిస్​ రితు రాజ్​ అవస్తికి లేఖ రాశామని వినోద్ కుమార్ తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :