Saturday, 18 May 2024 10:36:23 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మేడ్చల్ జిల్లాలో విషాదం..

ఈతకు వెళ్లి ఆరుగురు మృతి

Date : 05 November 2022 05:29 PM Views : 237

జై భీమ్ టీవీ - తెలంగాణ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మేడ్చల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు, ఒక పెద్ద వయస్కుడు ఉన్నాడు. వీరంతా అంబర్ పేట్ నుంచి ఓ ఫంక్షన్ కోసం మల్కారానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. తనతోపాటు వచ్చిన చిన్నారులు ఈత కోసం చెరువులోకి దిగి బయటకు రాలేక మునిగిపోతుంటే ఆ వ్యక్తి గుర్తించాడు. వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ వ్యక్తి సైతం నీట మునిగి చనిపోయాడు. లోతు తక్కువగా ఉందని భావించి.. చెరువులోకి దిగిన వారంతా మునిగిపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు చెరువు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :