Saturday, 18 May 2024 11:57:30 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీల పెంపునకు ప్రభుత్వం నిర్ణయం

Date : 01 March 2023 02:08 PM Views : 152

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్ : తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలను భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రులు పంపించారు. 3 నుంచి -7వ తరగతి వారికి రూ.1200, 8- నుంచి10వ తరగతి చదివే వారికి రూ.1400, ఇంటర్ విద్యార్థులకు 1875 రూపాయల డైట్ చార్జీలను పెంచాలని మంత్రులు ప్రతిపాదించారు. దాదాపు 25 శాతానికిపైగా డైట్ చార్జీలను పెంచాలని నిర్ణయించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకన్నా అత్యధిక డైట్ చార్జీలు తెలంగాణలోనే ఉండాలని నిర్ణయించారు. సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలపై ఉన్నతాధికారులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ భేటీ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :