Saturday, 18 May 2024 09:22:40 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కొత్త సచివాలయంలో కీలక అంశంపై సీఎం కేసీఆర్ తొలి సమీక్ష..

Date : 01 May 2023 09:51 AM Views : 138

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలంయ ప్రారంభమైంది. ఏప్రిల్ 30వ తేదీన అత్యంత వైభవోపేతంగా నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు..మంత్రులు కొన్ని ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి పాలనను ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సమీక్ష జరపబోతున్నారు. మే 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం కీలక అంశంపై మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. దేనిపై సమీక్ష..? పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన, ఉద్దండాపూర్ కాల్వల విస్తరణ పనులతో పాటు ఉద్దండాపూర్ నుంచి తాగునీరు తరలింపు పనులపై కేసీఆర్ సమీక్షించనున్నారు. కొడంగల్, వికారాబాద్ వేళ్లే కాల్వల పనులపై కూడా సీఎం సమీక్ష చేయనున్నారు. ఈ స‌మావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజ‌రు కానున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :