జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఇవాళ ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు. నేడు ఐటీ ముందు హాజరుకానున్న 14 మంది. 48 గంటల పాటు మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు. మల్లారెడ్డితో పాటు 16 మంది నోటీసులు జారీ చేసిన అధికారులు. రూ.100 కోట్ల డొనేషన్లు వసూలు చేశారని ఆరోపణలు.
Admin