జై భీమ్ టీవీ - తెలంగాణ / : సీఎం కేసీఆర్ నేడు నిజామాబాద్ వెళ్లనున్నారు. నిన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణించగా, ఇవాళ జరగనున్న అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు, వేములతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు.
Admin