జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్గా నామకరణం చేస్తూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది
Admin