Friday, 18 July 2025 09:35:59 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు: నిందితుల బెయిల్పై తీర్పు వాయిదా

Date : 11 November 2022 08:13 PM Views : 407

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితుల బెయిల్పై తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచారని..ఆయనకు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని వాదించారు. ఈ కేసు చెల్లదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ కోరగా.. న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. రెండ్రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో.. రామచంద్రభారతి, సింహాయాజులు, నందకుమార్ లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులకు ఈ నెల 25వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో నిందితులను జైలుకు తరలించారు పోలీసులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :