Saturday, 18 May 2024 11:19:34 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు: నిందితుల బెయిల్పై తీర్పు వాయిదా

Date : 11 November 2022 08:13 PM Views : 204

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితుల బెయిల్పై తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచారని..ఆయనకు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని వాదించారు. ఈ కేసు చెల్లదని వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషనర్ కోరగా.. న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. రెండ్రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో.. రామచంద్రభారతి, సింహాయాజులు, నందకుమార్ లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులకు ఈ నెల 25వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో నిందితులను జైలుకు తరలించారు పోలీసులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :