Saturday, 15 February 2025 05:47:11 PM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

ఈడీ ఆస్తుల జప్తుపై హైకోర్టుకు ఎంపీ నామా

Date : 03 December 2022 09:03 AM Views : 317

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్ : రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే పనుల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఈడీ పెట్టిన కేసును కొట్టేయాలని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీ నామా నాగేశ్వరరావు దాఖలు చేసిన రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈడీ కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్‌‌‌‌ శుక్రవారం ఈడీకి నోటీసులు జారీ చేశారు. మధుకాన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ కంపెనీకి 2009లోనే నామా రాజీనామా చేశారని, ఆ కంపెనీతోగాని.. రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే లిమిటెడ్‌‌‌‌తోగాని ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నామా తరఫు సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ నిరంజన్‌‌‌‌రెడ్డి కోర్టుకు తెలిపారు. 2020లో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో కూడా ఆయన పేరు లేదని వెల్లడించారు. అయినా నామా ఆస్తులను జప్తు చేసి ఎటాచ్‌‌‌‌ చేశారని కోర్టుకు విన్నవించారు. ఈడీ చేసిన జప్తులపై స్టే ఇవ్వాలని కోరారు. ఈడీ తరఫున అడిషినల్‌‌‌‌ సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ సూర్యకరణ్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు నుంచి నామా ఆర్డర్‌‌‌‌ పొందినందునా ఏవిధమైన చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని తెలిపారు. కేవలం ఆస్తుల జప్తు మాత్రమే జరిగిందన్నారు. వాదనలు విన్న కోర్టు.. ఈడీ కౌంటర్‌‌‌‌ వేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :