Saturday, 18 May 2024 10:08:34 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వాళ్ల మీద పీడీ యాక్ట్ ఇంకా ఎందుకు పెడ్తలేరు? : rs praveen Kumar

Date : 20 April 2023 02:56 PM Views : 152

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మీద సీఎం కేసీఆర్ వేసిన సిట్ నిజంగానే కూలబడిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు 18 మంది నిందితులను అరెస్టు చేసి వాళ్లను పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటున్నరని ఆయన ఆరోపించారు. వీళ్లను వేరే పేపర్ల కొనుగోలు మీద, వేరు వేరు ప్రదేశాల్లో, సమయాల్లో అరెస్టు చేసినపుడు వీళ్ల మీద ఇంకా కొత్త కేసులు పెట్టాలి కదా? అని ప్రశ్నించారు. వీళ్లలో ముఖ్యుల మీద పీడీ యాక్ట్ ఇంకా ఎందుకు పెడ్తలేరు? అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. ప్రజలకు నిజాలను ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు చెప్తరు? అన్న ఆయన.. సీఎం ఎందుకు ముఖం చాటేస్తున్నారు? అని ట్వీ్ట్ లో పేర్కొన్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :