Saturday, 18 May 2024 09:22:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ఫైటింగ్

మధ్యలోకి వెళ్లి సర్దిచెప్పబోయిన మల్లు రవి

Date : 22 December 2022 05:50 PM Views : 221

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ ముందే నేతల మధ్య డిష్యూం డిష్యూం జరిగింది. పార్టీలో అంతర్గత గొడవలపై ఓవైపు దిగ్విజయ్ సర్ది చెప్తుంటే.... మరోవైపు నేతలు గొడవ చేశారు. గాంధీ భవన్ కు చేరుకున్న ఓయూ నేతలు మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ పై దాడికి యత్నించారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. సీనియర్ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో మల్లు రవి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా ఆందోళనకు దిగారు నేతలు. కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించాలని మల్లు రవి అన్నారు. ఎవరూ బయటకొచ్చి అరవొద్దని..అందరూ ఒకర్నొకరు గౌరవించుకోవాలని చెప్పారు. ఓయూ విద్యార్థి నేతలు శాంతించాలన్నారు. రెచ్చిపోతే కాంగ్రెస్ కే నష్టమన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని సూచించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :