Monday, 12 May 2025 08:12:35 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల ఫైటింగ్

మధ్యలోకి వెళ్లి సర్దిచెప్పబోయిన మల్లు రవి

Date : 22 December 2022 05:50 PM Views : 381

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ ముందే నేతల మధ్య డిష్యూం డిష్యూం జరిగింది. పార్టీలో అంతర్గత గొడవలపై ఓవైపు దిగ్విజయ్ సర్ది చెప్తుంటే.... మరోవైపు నేతలు గొడవ చేశారు. గాంధీ భవన్ కు చేరుకున్న ఓయూ నేతలు మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ పై దాడికి యత్నించారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. సీనియర్ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో మల్లు రవి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా ఆందోళనకు దిగారు నేతలు. కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించాలని మల్లు రవి అన్నారు. ఎవరూ బయటకొచ్చి అరవొద్దని..అందరూ ఒకర్నొకరు గౌరవించుకోవాలని చెప్పారు. ఓయూ విద్యార్థి నేతలు శాంతించాలన్నారు. రెచ్చిపోతే కాంగ్రెస్ కే నష్టమన్నారు. నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని సూచించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :