Saturday, 18 May 2024 10:08:41 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టీపీసీసీ కమిటీలు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం

Date : 10 December 2022 07:08 PM Views : 168

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించింది. ఈ రెండు కమిటీల్లో స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్థానం దక్క లేదు. రాజకీయ వ్యవహారాల కమిటీకి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మణిక్కం ఠాగూర్ చైర్మన్ గా ఉంటారు. ఈ కమిటీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టివిక్రమార్కతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు చోటు దక్కింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లు అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ కుమార్ గౌడ్ ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీలో రేవంత్ సహా 40 మందిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది . ఇందులో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఈ రెండు కమిటీల్లోను స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పక్కన పెట్టింది. గతంలో షోకాజ్ నోటీసుకు ఆయన ఇచ్చిన వివరణ సరిగా లేనందుకే రెండు కమిటీల్లో నియమించలేదని కాంగ్రెస్ లో ప్రచారం నడుస్తోంది. నలుగురు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు ఎండీ అజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ జగ్గా రెడ్డి మహేష్ కుమార్ గౌడ్

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :